10 రోజులు కీలకం
కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోవాలని మంత్రులు కే తారకరామారావు, ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్-19 నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితులపై ప్రతిరోజూ ఉదయం ప్రగతిభవన్లో సమావేశం కావాలన్న…